Home » ఎన్టీఆర్ పై ఆ హీరోయిన్ కాలు వేస్తానంటే ఆ నిర్మాత అలా అన్నారా..?

ఎన్టీఆర్ పై ఆ హీరోయిన్ కాలు వేస్తానంటే ఆ నిర్మాత అలా అన్నారా..?

Ad

తెలుగు సినిమా స్వర్ణయుగంలో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ రాజ్యమ్ పిక్చర్స్. వీరు నిర్మించిన సినిమాలన్నీ విజయవంతమైనవే. వీటిలో ఈ సంస్థకు శాశ్వత కీర్తిని తెచ్చిన సంపాదించిపెట్టిన సినిమా నర్తనశాల. అయితే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన మొదటి సినిమా దాసి లోనూ అలాగే చివరి సినిమా మగాడు చిత్రంలోనూ ఎన్టీఆరే హీరో కావడం గమనార్హం.

Advertisement

రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన చివరి చిత్రం మగాడు. హిందీలో అమితాబ్ నటించిన తీవార్ చిత్రం దీనికి ఆధారం. ఎన్టీఆర్, మంజుల ఇందులో హీరో హీరోయిన్లు. తీవార్ లోని రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ అమితాబ్ మీద కాలు వేస్తుంది. ఇదే సన్నివేశం తెలుగులో తీస్తున్నప్పుడు మంజుల ఎన్టీఆర్ మీద కాలు వేయబోతే పెద్దాయన మీద అలా కాలు వేయకూడదమ్మా అని వారించారు లక్ష్మీరాజ్యం.మగాడు చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ చిత్ర పరాజయంతో రాజ్యం పిక్చర్స్ చరిత్ర ముగిసిపోయింది. లక్ష్మీరాజ్యం గారు 1983లో కన్నుమూశారు. కానీ ఆమె వారసత్వం పరిశ్రమలో కొనసాగింది.

Advertisement

ALSO READ :

స‌ర్కారు వారి పాట స్టోరీ లీక్‌.. మ‌నీ విష‌యంలో మ‌హేష్ అందుకే అలా చేశాడా..?

మోహన్ బాబుతో పోటీకి వచ్చిన చిరంజీవికి ఎందుకు ఘోరమైన ఫ్లాప్ అయ్యిందంటే ..?

 

 

 

Visitors Are Also Reading