Home » అయోధ్యకు పవన్ కళ్యాణ్.. ఎలా స్పందించారంటే..?

అయోధ్యకు పవన్ కళ్యాణ్.. ఎలా స్పందించారంటే..?

by Sravya
Ad

ఇప్పుడు అందరూ కూడా అయోధ్య గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అయోధ్య ప్రారంభోత్సవం గురించి చూస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం అందలేదు. కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది. అందులోని జనసేన అధినేత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లో అయోధ్యలో రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్ట కోసం లక్నో చేరుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర ప్రజలు చిరకాల స్వప్నం అని అన్నారు.

Advertisement

Advertisement

500 సంవత్సరాల తర్వాత ఇది ఎట్టకేలకే నిజం కాబోతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీడియో ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు కూడా. ఇప్పటికే అయోధ్యని అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యని మొత్తం అందంగా అలంకరణ చేశారు. ఎన్నో పూలతో అయోధ్యని అలంకరించారు. అయోధ్యకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading