చేసిన సినిమాలు తక్కువే అయినా కొందరు నటీనటులు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. వారు ఇండస్ట్రీ కి దూరం అయ్యి ఎంతకాలం అవుతున్నా, ఎన్నేళ్లు అవుతున్నా వారిని అంత తొందరగా మర్చిపోయారు. ఈ క్యాటగిరిలోకే వస్తారు నువ్వేకావాలి సినిమా హీరోయిన్ రిచా కూడా.
Advertisement
హీరోయిన్ల కెరీర్ త్వరగా ముగిసిపోతూ ఉంటుంది. అలా కెరీర్ పీక్స్ లో ఉండగానే తెరమరుగు అయ్యారు రిచా. నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రిచా పల్లాడ్ కు ఆ సినిమాతో మంచి పేరు ప్రతిష్టలు లభించాయి. ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతోంది. ఈ సినిమాకు విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.
Advertisement
అయినప్పటికీ ఈ సినిమా హీరోయిన్ రిచాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. రిచా 2011 వ సంవత్సరంలోనే హిమాన్షు బజార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇతను బిజినెస్ మాన్. 2016 లో “మలుపు” చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రిచా తిరిగి తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈమె తన కుటుంబ బాధ్యలతో బిజీగా ఉంటున్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఫోన్లో ఈ చిన్న రంధ్రం ఎందుకు పెట్టారు ? దీని ఉపయోగం ఏంటి ?
Chanakya Niti : భార్యభర్తల బంధం బలపడాలంటే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..!
కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన పత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?