Home » ధోని లైవ్.. గుడ్ బై చెప్పడానికేనా..?

ధోని లైవ్.. గుడ్ బై చెప్పడానికేనా..?

by Azhar
Ad
మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో ఎంతో పేరు అనేది సంపాదించుకున్న ఆటగాడు. కెప్టెన్ గ ఆజట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్ అనేవి అందించిన ధోనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది భారీ ఎత్తున ఉంటుంది. అయితే 2016 లో జట్టు కెప్టెన్సీ అనేది వదిలేసిన ధోని.. 2019 వరల్డ్  కాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ఎవరు ఊహించని విధంగా ఫెర్వెల్ మ్యాచ్ లేకుండానే వికాడొలు అనేది పలికాడు.
అయితే ఇప్పటివరకు కూడా ఐపీఎల్ లో కొనసాగుతున్న ధోని.. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటాడో అందరికి తెలిసిందే. కొన్నిసార్లు అదే ధోనిపై విమర్శలకు కూడా కారణం అయ్యింది. తన బయోపిక్ లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన సమయంలో కూడా ధోని సోషల్ మీడియాలో స్పందించలేదు. అప్పుడు ధోనిని అందరూ తప్పుబట్టారు. అలంటి ధోని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నేను సోషల్ మీడియా లైవ్ లోకి వస్తున్నాను అని ప్రకటించాడు.
అందువల్ల ధోని ఫ్యాన్స్ చాలా భయపడుతున్నారు అనేది నిజం. ఎందుకంటే ధోని ఐపీఎల్ కు కూడా ఎప్పుడో గుడ్ బై చెబుదాం అనుకున్నాడు. కానీ చెన్నై ఫ్యాన్స్ ముందే తన చివరి మ్యాచ్ అనేది ఆడాలి అని తాను అనుకుంటున్నట్లు.. వారి ముందే చెన్నైలోనే ఐపీఎల్ నుండి తప్పుకుంటాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు ధోని ఉన్నపళంగా ఇలా లైవ్ లోకి వస్తుండటంతో.. ధోని ఇందులో ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడు కావచ్చు అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading