Home » ఛీటింగ్ లో ధోనినే నెంబర్ 1?

ఛీటింగ్ లో ధోనినే నెంబర్ 1?

by Bunty
Ad

ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్టు ఓడిపోతూ, ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతోంది ఈసారి ఐపీఎల్. ఇది ఇలా ఉండగా, ఇండియా మాజీ సారథి ధోని గురించి తెలియని వారు ఉండరు. ధోని నాయకత్వంలో జట్టు చాలా రోజులుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ తో పాటు టి20 వరల్డ్ కప్ ను కూడా ఒడిసి పట్టింది.

Advertisement

టెస్టుల్లోను నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇక ఇప్పుడు తన చివరి ఐపిఎల్ ఆడుతున్నాడు ధోని. అయితే ఒక్క విషయంలో మాత్రం ధోనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. జనాల మనసులో చీటర్ గా ముద్ర వేశాయి. పాపులారిటీతో నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ధోని… అనేక సంస్థలకు ప్రధాన కర్తగా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు.

Advertisement

అంబాసిడర్ గా ఉంచుకునేందుకు బడా కంపెనీలు, పోటిపడుతున్నాయి. అయితే ప్రచారకర్తగా ధోని ప్రజాక్షేమం పట్టించుకోడనే అపవాదు ఉంది. అమ్రపాలి హౌసింగ్ కంపెనీపై తననే చీటింగ్ చేసిందంటూ కోర్టును ఆశ్రయించాడట. ఇదే కాదు….ఇతర కంపెనీల విషయంలో ధోని ప్రజాక్షేమం పట్టించుకోడని తాజాగా ఓ రిపోర్టు పేర్కొంది. అడ్వటైజింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ బయటపెట్టిన వివరాల ప్రకారం ప్రజాక్షేమం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసుకుంటూ పోతున్న సెలబ్రిటీల జాబితాలో ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ విడాకులు ఇస్తున్నాడు – సీఎం జగన్

SSMB 28 కోసం మూడు టైటిల్స్‌.. అమరావతికి ఓకే చెబుతారా!

Visitors Are Also Reading