Home » కమలహాసన్ ను ప్రాణంగా ప్రేమించి.. చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..!!

కమలహాసన్ ను ప్రాణంగా ప్రేమించి.. చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..!!

Ad

కుట్టి పద్మిని దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో ఆమె ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత కన్నడ, మలయాళ,హిందీ, తెలుగులో కూడా చేసింది. బాలనాటి గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె శివాజీ గణేషన్, జై శంకర్, రజనీకాంత్, జెమినీ గణేషన్, కమల్ హాసన్, వంటి సూపర్ స్టార్లతో నటించింది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ బిజీగా ఉంది. ఈ తరుణంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కమలహాసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.

also read:లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన హీరోలు..ఎవరంటే..?

Advertisement

కమలహాసన్, రేఖ, జయసుధ, వాణి, శ్రీ విద్య మరో ఇద్దరు నటిమనులతో ఒకేసారి ప్రేమ యానం నడిపారు. కానీ చివరికి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాత శ్రీదేవి, శ్రీవిద్యలకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే శ్రీవిద్య కమలహాసన్ ను ఎంతో ఇష్టపడింది. పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ తరుణంలోనే కమలహాసన్ కు పెళ్లి కావడంతో మనో వెదనకు గురైంది.

Advertisement

also read:చైతన్య చనిపోవడానికి కారణం అప్పులు కాదు.. ఫ్రెండ్ శ్రీరామ్ ఏం చెప్పాడంటే ?

నేను కమల్ తో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వానితో ప్రేమలో పడ్డారు. ఎయిర్పోర్టులో ఆమెకు బహుమతి కూడా కొన్నాడు. ఆ తర్వాత మద్రాస్ కు చెందిన నటి రేఖతో ప్రేమయానం కొనసాగించారు. నేను ఇదే విషయాన్ని నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పానని ఆమె నమ్మలేదు. ఇక చివరికి కమలహాసన్ వాణిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీవిద్య చాలా మనోవేదనకు గురై తీవ్ర ఒత్తిడి వల్ల అనారోగ్యం పాడుచేసుకుంది. ఆ తర్వాత ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. ఇక బాధ నుంచి బయటపడలేక ఆరోగ్యం పూర్తిగా క్షీణించి క్యాన్సర్ భారీన పడి చివరికి మరణించింది.

also read:నరేష్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

Visitors Are Also Reading