Home » పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన జాన్వి

పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన జాన్వి

by Bunty
Ad

శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో మిలియన్స్ కొద్ది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకు జాన్వికి సరైన హిట్ పడలేదు. కానీ క్రేజ్ మాత్రం చాలానే ఉంది.

READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

Advertisement

జాన్వీ కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ లో ఇప్పటికే పరిచయమైనప్పటికీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వి ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ బి టౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement

READ ALSO :  Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…

Jhanvi Kapoor Wiki, Age, Family, Boyfriend, Biography & More - WikiBio

ఇదిలా ఉండగా, తాజాగా జాన్వి తన గాసిప్ ప్రియుడు అయినటువంటి శిఖర్ పహారియాతో కలిసి తిరుమలలో మెరిసింది. వీళ్ళిద్దరూ కలిసి తిరుమల శ్రీవారి సన్నిధిలో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో జాన్వి ట్రెడిషనల్ వేర్ లో చాలా చక్కగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

READ ALSO :  ఆ స్టార్ హీరో తో సౌందర్య డేటింగ్… ఆ ప్రేమకు కారణం ఇదే…!

Visitors Are Also Reading