ప్రస్తుతం మొత్తం ఇంటర్నెట్ యుగం నడుస్తునా విషయం అందరికి తెలిసిందే. అలాగే మన ఇండియాలో కూడా ఎక్కువ మంది మైండ్సెట్ అనేది మారుతుంది. అందులో భాగంగానే ఎవరైనా కొంచెం నచ్చితే డేటింగ్ అని అంటున్నారు. ఇప్పుడు ఇది మాములు ప్రజలలో ఉన్న.. సెలబ్రెటీలలో మాత్రం ఎప్పటి నుండో ఈ ట్రెండ్ అనేది నడుస్తూనే ఉంది. మేము డేటింగ్ లో ఉన్నం అంటూ ఇప్పటికే కూడా చాలామంది హీరో, హీరోయిన్స్ ప్రకటించారు.
Advertisement
కానీ అలా చెప్పినవారిలో చాల తక్కువ మంది ఇప్పుడు ఎవరితో డేటింగ్ లో ఉన్నారో వారినే పెళ్లి చేసుకుంటారు. ఎక్కువ మంది కొన్ని రోజుల తర్వాత విడిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ పై జాన్వీ కపూర్ కొన్ని కామెంట్స్ చేసింది. అయితే బోణి కపూర్, శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి వచ్చిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం తన మార్క్ అనేది చూపించడానికి ప్రయత్నిస్తుంది.
Advertisement
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ డేటింగ్ గురించి మాట్లాడుతూ.. అది తన అమ్మ నాన్నఇష్టం లేదు అని చెప్పింది. వారు నాతో ఈ డేటింగ్ అనేది కుదరదు. ఒకవేళ నీకు ఎవరైనా నచ్చితే వారిని నేరుగా మా దగ్గరకు తీసుకురా.. పెళ్లి చేస్తాం అని తనకు చెప్పినట్లు జాన్వీ కపూర్ పేర్కొంది. అయితే మనసుకు నచ్చిన అందరిని తీసుకెళ్లి పరిచయం చేసి పెళ్లి చేసుకోలేం కదా అంటూ ఓ సెటైర్ వేసింది. అలాగే ప్రస్తుతం తాను సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా పేర్కొంది.
ఇవి కూడా చదవండి :