Home » బిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్న ఉపాసన..!?

బిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్న ఉపాసన..!?

by Bunty
Ad

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ ఆనందం ఎక్కువసేపు ఉండటం మీడియాకి, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు ఇష్టం లేనట్టుగా ఉంది. ఎందుకంటే సరోగసిలో పిల్లలను కంటున్నారు ఈ జంట అంటూ కొన్ని వెబ్ సైట్స్ లో రాస్తున్నారు. ఉపాసన-రామ్ చరణ్ పిల్లల కోసం సరోగసి పద్ధతి ఆశ్రయించారట. ఉపాసన గర్భం దాల్చారు.

Advertisement

వారి బిడ్డ వేరే తల్లి గర్భంలో పెరుగుతుంది అంటూ వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఇక ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సరోగసి భారత్ లో విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది. చాలామంది సెలబ్రిటీలు సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల నయనతార దంపతులు సరోగసి పద్ధతిలో ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. అదే సమయంలో విమర్శలపాలయ్యారు. రామ్ చరణ్ దంపతులు సరోగసి పద్ధతిలో పేరెంట్స్ అయ్యారని తెలిస్తే అతిపెద్ద వివాదం అవుతుంది. అందుకే ఈ విషయాన్ని దాచి పెడుతున్నారట. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

READ ALSO : అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి !

Visitors Are Also Reading