Home » చేతికి రాఖీ కట్టిన వ్యక్తినే శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ? ఆ స్టార్ హీరో చేసిన మోసమేనా..?

చేతికి రాఖీ కట్టిన వ్యక్తినే శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ? ఆ స్టార్ హీరో చేసిన మోసమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నటన అందం మంచితనం హుందాతనం, అభిమానుల ప్రేమ బలం అన్నీ కలగలిపితేనే శ్రీదేవి అనే పేరుకు సరిగ్గా సూట్ అవుతాయి. ఆమె పేరులోనే ఎంతో అందం ఉంది. అంతకంటే ఎక్కువ అందగత్తె శ్రీదేవి అని చెప్పవచ్చు. అప్పట్లో భారతీయ సినీ చరిత్రలోనే తొలి మహిళా సూపర్ స్టార్ గా పేరుపొందింది శ్రీదేవి. అందాల బొమ్మ అన్న, అతిలోక సుందరి అని పిలిచిన అది కేవలం శ్రీదేవికి మాత్రమే చెల్లుతుంది. మూడు తరాల హీరోలతో ఏమాత్రం తరగని అందంతో నటించింది శ్రీదేవి. అలాంటి శ్రీదేవి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన ఘటనలు ఉన్నాయి..

Advertisement

also read;చిరంజీవికి ఇప్పటికి తీరని కోరిక..ఏంటంటే..?

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సౌత్ లో ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారింది. అయితే బాలీవుడ్ లో తన కెరియర్ స్టార్టింగ్ లో శ్రీదేవి ఎక్కువగా మిథున్ చక్రవర్తితో సినిమాలు చేసేది. ఇలా వీరి మధ్య లవ్ పుట్టింది. కానీ మిథున్ చక్రవర్తికి అప్పటికే వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని తెలిసి మిథున్ చక్రవర్తి భార్య ఆత్మ**యత్నం చేసింది. దీంతో మిథున్ శ్రీదేవిని కాస్త దూరం పెట్టేశారు. ఇక తర్వాత బోనీ కపూర్ శ్రీదేవితో అనేక చిత్రాలు నిర్మించారు.

Advertisement

అయితే వీరి మధ్యలో మ్యాటర్ తెలిసి బోనీకపూర్ శ్రీదేవిని ఓదార్చేవాడు. అలా వీరి మధ్య స్నేహం కాస్త పెరిగి ప్రేమగా మారింది. ఇది చూసి అనుమానం పడ్డ మిథున్ మళ్లీ శ్రీదేవి లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి, బోనీ కపూర్ కు రాఖీ కట్టాలని ఒత్తిడి చేశాడు. మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కానీ వినకుండా మిథున్ శ్రీదేవితో బోనీ కపూర్ కు రాఖీ కట్టించారు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత మిథున్ చక్రవర్తి మోసం చేస్తున్నారని శ్రీదేవి. ఆయనకు పూర్తిగా దూరమై బోనీ కపూర్ను వివాహం చేసుకుంది.

Also read;మెగా ఫ్యామిలీపై విమర్శలు… రోజాను ఓ ఆట ఆడుకున్న బ్రహ్మాజీ !

Visitors Are Also Reading