Home » భయంకరమైన రోగాల నుండి బయట పడ్డ.. 5 స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

భయంకరమైన రోగాల నుండి బయట పడ్డ.. 5 స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

by Sravya
Ad

ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లు వస్తూ వెళ్తూ ఉంటారు. అవకాశాలు కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాక వ్యాపారాలు చేయడం లేదంటే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే భయంకరమైన రోగాలతో పోరాడి గెలిచిన స్టార్ హీరోయిన్స్ కూడా వున్నారు. మరి వారు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం.

షీలా కౌర్:

Advertisement

అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో నటించి షీలా మంచి మార్కులు కొట్టేసింది. ఎన్టీఆర్ తో కూడా ఈమె నటించింది. అయితే ఈమెకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది ఎంతగానో సఫర్ అయ్యింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంది. కోలుకుంది. సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

మమత మోహన్ దాస్:

25 ఏళ్ల వయసులో ఈమెకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది పెళ్లయిన కొద్ది రోజులకే భర్త వదిలేసాడు అయినా కూడా బ్లడ్ క్యాన్సర్ ని జయించింది.

మనీషా కొయిరాలా:

మంచి అవకాశాలని పొందుతూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడే ఈమెకి క్యాన్సర్ వచ్చింది. తర్వాత ఈమె సినిమాలకి దూరమైంది.

Advertisement

సోనాలి బింద్రే:

సోనాలి బింద్రే కూడా చాలా సినిమాల్లో నటించి మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈమెకి క్యాన్సర్ రావడంతో సినిమాలకి దూరమయింది. ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆఖరికి క్యాన్సర్ నుండి కోలుకొని బయటపడింది.

గౌతమి:

గౌతమి కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అయితే క్యాన్సర్ రావడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. క్యాన్సర్ నుండి ఆఖరికి పోరాడి గెలిచింది గౌతమి. గౌతమి తల్లి కూడా క్యాన్సర్ వలన ఇబ్బంది పడ్డారు. ఆఖరికి క్యాన్సర్ తో చనిపోయారు ఆమె తల్లి. అయినా కూడా గౌతమి ధైర్యంగా క్యాన్సర్ నుండి కోలుకుంది.

Also read:

చిరు అభిమాని ఎలా నాగబాబు భార్య అయ్యారు..? ఇంత పెద్ద కథ ఉంది మీకు తెలుసా..?

బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయిన 2 సినిమాలు ఏవో మీకు తెలుసా..?

హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Visitors Are Also Reading