Home » సోనాలి బింద్రే నుండి సమంత వరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన మహిళా నటీమణులు..!!

సోనాలి బింద్రే నుండి సమంత వరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన మహిళా నటీమణులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామంది మహిళా నటీమణులు రకరకాల వ్యాధుల బారిన పడ్డారు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధుల బారిన పడి ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈ మహిళ నటీమణులు మానసిక ధైర్యంతో ఎదుర్కొని వారి ప్రాణాలు నిలుపుకున్నారు.. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
#1. సోనాలి బింద్రే:

Also Read:Women’s day: డైరెక్టర్లుగా రాణిస్తున్న మహిళ మణులు.. ఎవరో తెలుసా..?

Advertisement

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈమె చేసిన మురారి,మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా ఎంబిబిఎస్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ వర్షం కురిపించాయి. అలాంటి ఈమె గతంలో క్యాన్సర్ బారిన పడి చాలా రోజులు ఇండస్ట్రీకి దూరమై అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకుంది.
#2.మమతా మోహన్ దాస్:

Also Read:రవితేజ రావణాసురాలో సీతమ్మపై డైలాగ్.. తల్లిని అవమానిస్తారా అంటూ ట్రోల్స్..!!

Advertisement

ఈ హీరోయిన్ కూడా చింతకాయల రవి, కేడి, కింగ్ చిత్రాల్లో నటించింది. ఈమె రెండు సార్లు క్యాన్సర్ బారిన పడి మళ్లీ తిరిగి కోలుకుంది. మళ్లీ మామూలు మనిషి అవ్వడానికి కారణం తన పేరెంట్స్,ఫ్రెండ్స్ అని చెప్పింది.
#3. సుస్మితా సేన్ :


మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సుస్మిత సేన్ ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ బారిన పడింది. ధైర్యంగా వైద్య సహాయంతో మామూలు మనిషిని అయ్యానని వెంటనే చెప్పింది.
#4. సమంత:


తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఈ మధ్యకాలంలో మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి బారిన పడ్డాక ఆమె మొహం చాలా నీరసంగా కనిపించింది. కానీ విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కోలుకుంది.

Also Read:ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?

Visitors Are Also Reading