Home » ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?

ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?

by Bunty

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కి సమంతా రాకపోవడం బాధాకరం. సరిగ్గా ప్రమోషన్స్ సమయానికి సమంత తన ట్రీట్మెంట్ కోసం అమెరికాలో ఉంది. అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తనకు దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. కానీ తన ధ్యాస అంతా కృషి ప్రమోషన్స్ మీద, విజయ్ దేవరకొండ మీదనే ఉన్నాయి. ఈ అమ్మడి మనసుని అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ అర్ధరాత్రి వీరిద్దరూ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకి నిన్ను మిస్ అవుతున్నాను అంటూ సమంతకి ఫోన్ చేసి నా రోజా నువ్వే పాటను పాడి సమంతని నవ్వించాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఇది ఈ వీడియో కాల్ కాదని, ఎడిటింగ్ చేసిన వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ వీడియో కాస్త ప్రమోషన్స్ కి ఉపయోగపడింది. ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో మ్యూజికల్ కన్సర్ట్ అంటూ కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో సమంత, విజయ్ దేవరకొండ ఆడి పాడి అలరించారు.

హీరో, హీరోయిన్లు డాన్స్ చేసే ట్రెండ్ బాలీవుడ్ లో మాత్రమే ఉండేది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి తీసుకువచ్చారు వీరిద్దరూ. ఏది ఏమైనప్పటికి సమంత త్వరలో కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇది ఇలా ఉండగా….. ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఓ సినిమాకు వెళ్లాడట. అయితే ఆ సినిమా ఇంటర్వెల్ సమయంలో ఖుషి సినిమా ట్రైలర్ రావడం కాకుండా… ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. అయితే ఆ అడ్వటైజ్మెంట్ చూసి చిర్రెత్తిపోయిన అక్కినేని నాగచైతన్య… వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాడట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి 

Mannara Chopra : డైరెక్ట‌ర్ అత్యుత్సాహం..మీడియా ముందే హీరోయిన్‌కు ము***ద్దు

హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !

Rajinikanth : ‘జైలర్’ పై పగ తీర్చుకున్న RCB !

Visitors Are Also Reading