Home » కీరవాణి తండ్రి కోట్లాది ఆస్తులను ఆ అలవాటుతో పోగొట్టారా..?

కీరవాణి తండ్రి కోట్లాది ఆస్తులను ఆ అలవాటుతో పోగొట్టారా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఇందులో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా పేరు సంపాదించారు. అలాంటి కీరవాణి తండ్రి గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. మరి అదేంటో చూద్దాం.. కీరవాణి తండ్రి శివశక్తి దత్త స్క్రీన్ రైటర్, పెయింటర్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకున్నారు. అలాంటి కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

also read:చిరు రిక్షావోడు మూవీతో ఆమనికి అన్యాయం..ఆ డైరెక్టర్ వల్లేనా..?

Advertisement

Advertisement

కీరవాణి రాజమౌళి చిత్రాలలో బాహుబలి అంటే చాలా ఇష్టమని ఆయన అన్నారు. రాజమౌళి టేస్ట్ ఏ విధంగా ఉంటే అలా సినిమాలు చేస్తాడని పేర్కొన్నారు. నాక్కూడా సినిమాలనేవి ఫ్యాషన్ అని తుంగభద్ర సైడ్ మేము వలస వెళ్లామని అక్కడ 300 ఎకరాలు కొన్నానని తెలియజేశాడు. అప్పట్లో ఆ ఏరియాలో నాకు పెద్ద పేరు ఉండేదని, 50 మైళ్ళ దూరంలో అందరికీ నా పేరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నేను మద్రాసులో సెట్ కావడానికి సినిమాలు తీయడం కోసం మొత్తం 300 ఎకరాలు అమ్మేశానని తెలిపారు.

also read:సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

ఇక చివరికి రేపటి పరిస్థితి ఎలా అనే స్థితికి దిగజారారని చెప్పుకొచ్చారు అప్పట్లో రాజమౌళి చాలా చిన్నవాడని తెలియజేశారు. ప్రస్తుతం రాజమౌళి దయావల్లే కుటుంబానికి మంచి గుర్తింపు లభించిందని అన్నారు. నాకు సినిమాలపై ఉన్న ఫ్యాషన్ వల్లే, ఆస్తులు పోగొట్టుకున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.

also read:

Visitors Are Also Reading