Home » ఫిబ్రవరి 5 నుండి బీజీపీ రథయాత్ర ..!

ఫిబ్రవరి 5 నుండి బీజీపీ రథయాత్ర ..!

by Sravya
Ad

తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకి బిజెపి రెడీ అయింది ఇప్పటికే సెగ్మెంట్ల వారిగా సమీక్షలు సమావేశాలు జరుపుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది బిజెపి గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు ని గెలుచుకోవడం జరిగింది ఈసారి టు డిజిట్ నెంబర్ ని డాటాలని ప్రయత్నం చేస్తోంది బిజెపి దానికి తగ్గట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ కీలక కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

Advertisement

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తెలంగాణ రథయాత్ర చేపట్టేందుకు బిజెపి తెలంగాణ నాయకత్వం సిద్ధమైంది ఫిబ్రవరి 5 నుండి ఇది ప్రారంభం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో 119 నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగిపోతుంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో యాత్ర పై చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది రాష్ట్రం మొత్తం కవర్ అయ్యే విధంగా ఐదు క్లస్టర్లుగా విభజించి ఈ యాత్రని చేయాలని చూస్తున్నారు. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొబోతున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading