Home » నిత్యా మీన‌న్, సంయుక్త మీన‌న్ స్థానంలో ముందుగా అనుకున్న హీరోయిన్లు వీళ్లే..!

నిత్యా మీన‌న్, సంయుక్త మీన‌న్ స్థానంలో ముందుగా అనుకున్న హీరోయిన్లు వీళ్లే..!

by AJAY
Published: Last Updated on
Ad

ఫిబ్ర‌వ‌రి 25న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో రానా కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో నటించి అల‌రించారు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం కు రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాన్ కు జోడీగా నిత్యా మీన‌న్ హీరోయిన్ గా న‌టించగా రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిచింది.

Also Read: ఆస్ట్రేలియా దిగ్గ‌జ క్రికెట‌ర్ మృతి

Advertisement

 

అయితే నిజానికి ముందు ఈ సినిమా కోసం వేరే ఇద్దరు హీరోయిన్ లను అనుకున్నారు. కానీ ఆ ఇద్ద‌రు హీరోయిన్ ల ప్లేస్ లోకి నిత్యా మీన‌న్, సంయుక్త మీన‌న్ లు వ‌చ్చారు. అదేలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య పాత్ర కోసం మేక‌ర్స్ ముందుగా సాయి ప‌ల్ల‌విని హీరోయిన్ గా అనుకున్నారు. సాయిప‌ల్ల‌వి కూడా ముందుగా ఓకే చెప్పింది. కానీ ఇత‌ర ప్రాజ‌క్టుల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల సాయిప‌ల్ల‌వి భీమ్లా నాయ‌క్ నుండి త‌ప్పుకుంది.

Advertisement

Also read: ఆదిత్య 369 ఎస్పీ బాలు పుణ్యమా…? అసలు ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారు…?

దాంతో ఆ ఆఫ‌ర్ నిత్యామీన‌న్ కు వ‌చ్చింది. ఇక సంయుక్త మీన‌న్ స్థానంలో ముందుగా ఐశ్వ‌ర్య రాజేష్ ను అనుకున్నారు. అంతే కాకుండా అఫీషియ‌ల్ గా కూడా ప్ర‌క‌టించారు. కానీ ఏవో కార‌ణాల వ‌ల్ల ఐశ్వ‌ర్య రాజేష్ కూడా ఈ సినిమా నుండి త‌ప్పుకుంది. దాంతో మేక‌ర్స్ సంయుక్త మీన‌న్ ఆఫ‌ర్ ఇచ్చారు. అలా ఈ సినిమాలో సంయుక్త మీన‌న్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

Also Read: అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

Visitors Are Also Reading