Home » ఖుష్బూ, ఇంద్రజ వీరిద్దరిలో జబర్దస్త్ కి ఎక్కువ పారితోషికం ఎవరు తీసుకుంటున్నారో తెలుసా ? 

ఖుష్బూ, ఇంద్రజ వీరిద్దరిలో జబర్దస్త్ కి ఎక్కువ పారితోషికం ఎవరు తీసుకుంటున్నారో తెలుసా ? 

by Anji
Ad

ఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ ప్రారంభమైన సమయంలో నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరించారు. తొలుత వారి రెమ్యునరేషన్ నామమాత్రంగానే ఉండేది. ఇక ఆ తరువాత షోకి రేటింగ్ భారీగా పెరగడంతో వారి రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు. సుదీర్ఘకాలం  పాటు  నాగబాబు, రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించారు. నాగబాబు విభేదాల కారణంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలివేయగా.. రోజా మంత్రి పదవీ రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయింది.

Advertisement

ఆ తరువాత మనో, ఇంద్రజ, ఖుష్బూ,కృష్ణ భగవాన్, పోసాని ఇలా పలువురు జడ్జీ స్థానంలో కూర్చొని జబర్దస్త్ ని ముందుకు తీసుకెళ్తున్నారు.ఇద్దరూ కూడా సీనియర్ హీరోయిన్స్.. ఇద్దరూ కూడా ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారే.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ జబర్దస్త్ షో కి తీసుకుంటారు. బుల్లితెర వర్గాలలో చర్చకి తెరలేపింది. ఖుష్బూ కంటే ముందు మల్లెమాల వారితో ఇంద్రజ ఒప్పందంలో ఉంది. కాబట్టి ఆమెకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతుంటుంది. 

Advertisement

Also Read :  కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించే క్షణాల ముందు ఏం జరిగిందో తెలుసా ?

Manam News

ఖుష్బూ రెగ్యులర్ గా కాకుండా తనకు వీలు ఉన్నప్పుడు వచ్చి పోతుంది. కాబట్టి ఆమె రెమ్యునరేషన్ కాస్త తక్కువగానే ఉంటుందని ప్రచారం కొనసాగుతుంది. ఇద్దరూ కూడా సమ ఉజ్జీలే.. ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. కానీ మల్లెమాల వారితో అగ్రిమెంట్ ఉన్నవారికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి ఖుష్బూ, ఇంద్రజ వీరిద్దరిలో ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతుందని బుల్లితెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముందు ముందు ఖుష్బూ కూడా మల్లెమాల వారితో ఒప్పందం కుదుర్చుకుంటే ఆమెకు రెమ్యునరేషన్ భారీగానే పెరిగే అవకాశాలుంటాయి.  

Also Read :  అప్పుల్లో మునిగిన మంత్రి కేటీఆర్… ఏకంగా రూ. 27 కోట్ల అప్పు!

Visitors Are Also Reading