Home » మెగా హీరోల కూతుళ్లకు ఎందుకు ఇలా జరుగుతోంది.. ఏమైనా శాపం ఉందా..?

మెగా హీరోల కూతుళ్లకు ఎందుకు ఇలా జరుగుతోంది.. ఏమైనా శాపం ఉందా..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, ఎంతో కష్టపడి ఈ పోజిషన్ లోకి వచ్చారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా రావడం జరిగింది. అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది హీరోలు అయ్యి గుర్తింపును కూడా తెచ్చుకుంటున్నారు. అయితే ఇటు మెగా ఫ్యామిలీ లో కొడుకులంతా బానే ఉన్నారు. కానీ మెగా కూతుళ్ళకి మాత్రం ఏదో శాపం ఉన్నట్టుంది.

Advertisement

అందువల్లే వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. భర్త తో విడిపోతున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత ని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి, పెళ్లి చేయాలని చిరంజీవి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళ పెళ్లి అవలేదు. ఇక శ్రీజ విషయానికి వస్తే శ్రీజ కుటుంబ సభ్యులకి చెప్పకుండా శిరీష్ భరద్వాజ్ అనే ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకుంది.

Advertisement

ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది. శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా విడిపోయారు. ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా తన భర్తతో విడిపోయింది. నిహారిక జొన్నలగడ్డ చైతన్య ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరూ మొదట ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి మూడేళ్లు అవ్వకుండానే వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. మరి వీళ్ళ మధ్య అసలు ఏం జరిగింది అనేది మనకి తెలీదు. కానీ మెగా ఫ్యామిలీలో కూతుళ్ళకి ఏదో శాపం ఉన్నట్లు కూతుర్లందరికీ ఇలానే అవుతోంది.

Also read:

Visitors Are Also Reading