Home » ఆ హీరోయిన్ ను నాగార్జున సీక్రెట్ గా ముంబైలో కలిసేవారట.. ఓ రోజు ఏం జరిగిందంటే..?

ఆ హీరోయిన్ ను నాగార్జున సీక్రెట్ గా ముంబైలో కలిసేవారట.. ఓ రోజు ఏం జరిగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ కింగ్ నాగార్జున, అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నారు.. అప్పట్లో ఆయనను అమ్మాయిల కలల రాకుమారుడిగా పిలుచుకునేవారు. నాగార్జున మన్మధుడు సినిమా తర్వాత ఆయన్ను అందరూ మన్మధుడు అని పిలిచేవారని, ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి కింగ్ నాగార్జున అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉండేవాడని సమాచారం.

Advertisement

 

also read:బాలీవుడ్ న‌టుడు షారూఖ్ ఖాన్ ని ర‌మ్య‌కృష్ణ ఏమ‌న్న‌దో తెలుసా..?

నిన్నే పెళ్ళాడుతా మూవీ తర్వాత వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం పెరిగిందని ఈ ముంబై అమ్మడు నాగార్జున అంటే పడిచచ్చేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు మనందరికీ తెలిసిన సుస్మితాసేన్. ఈ కథానాయిక అప్పట్లో నాగార్జునతో కలిసి రాక్షసుడు అనే సినిమాలో కూడా నటించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిపోయింది. ఈ సాన్నిహిత్యంతో విరిద్దరూ చాలాసార్లు ప్రైవేటుగా కలిసే వారని, ఒక్కో సమయంలో నాగార్జున ఈమెను కలిసేందుకు సీక్రెట్ గా ముంబై కూడా వెళ్లి వచ్చేవారని సమాచారం. అప్పట్లో సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది.

Advertisement

ఆ సమయంలో ఆమెను కలిసేందుకు పెద్ద పెద్ద వి ఐ పిలు వచ్చినవారికి అపాయింట్మెంట్ దొరికేది కాదట. కానీ నాగార్జున మాత్రం ఎప్పుడు అంటే అప్పుడు చాలా ఈజీగా వెళ్లి కలిసి వచ్చే వారని, వీరిద్దరూ కలిసి పబ్, పార్టీలు హోటల్స్ తిరిగే వారని టాక్.. ఈ విధంగా నాగార్జున సుష్మితా సేన్ కొంతకాలం లవ్ లో ఉన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధంతో తెలియదు కానీ తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

also read;

Visitors Are Also Reading