Home » అయోధ్య ఆలయానికి వెళ్లే భక్తులకి… ఈ ఆహారపదార్దాలు పెడతారు..!

అయోధ్య ఆలయానికి వెళ్లే భక్తులకి… ఈ ఆహారపదార్దాలు పెడతారు..!

by Sravya
Ad

జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగబోతోంది. అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. జనవరి 22న అయోధ్యలో కూడా అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున అయోధ్య లోని 45 చోట్ల బండారాలు నిర్వహించబోతున్నారు. అందుకోసం పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల వంటకాలను కూడా తయారు చేస్తున్నారు రాజస్థానీ దాల్ బాటి చుర్మా, పంజాబీ తడ్కా, సౌత్ ఇండియన్ మసాలా దోస, ఇడ్లీ, బెంగాలీ రసగుల్లా, జిలేబి వంటి అనేక ప్రత్యేక వంటకాలనీ స్వీట్లు తయారు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల కి వేరు వేరు రెస్టారెంట్లు తయారు చేయబడ్డాయి.

Advertisement

Advertisement

పంజాబ్ నుండి తెలంగాణ మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్లే భక్తుల కోసం లంగర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ ని దక్షిణ భారతదేశానికి చెందిన అమ్మాజీ రసూల్ కూడా నిర్వహించనున్నారు. రెస్టారెంట్ కూడా వివిధ ప్రదేశంలో ఉండబోతోంది. భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శెనగపిండి, గోధుమ పిండి పూరి, నాలుగు రకాల కూరగాయలు, రోటి బాస్మతి రైస్, కచోరి, పప్పు, పాపడ్, కీర్ అలానే దాదాపు పది రకాల స్వీట్లు కూడా ఉంటాయి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading