Home » ఆమె వయసు 39..ఆయనకు 21..అలా చేస్తుంటే తండ్రి మందలించాడని..!!

ఆమె వయసు 39..ఆయనకు 21..అలా చేస్తుంటే తండ్రి మందలించాడని..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేవి చాలా దారుణంగా ఉంటున్నాయి. కనీసం వయసుకు సంబంధం లేకుండా సంబంధాలను కొనసాగిస్తూ నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అలాంటిది పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ, 21 సంవత్సరాల యువకుడి మోలో పడి, అతనితో అ*మ సంబంధం పెట్టేసుకుంది. ఆ యువకుడు తన తండ్రి పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తాను కొడుతున్న దృశ్యాలని ప్రియురాలికి వీడియో కాల్ చేసి మరి తన తండ్రిని చితక బాధడు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి టూ టౌన్ ఎస్ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు..

also read:9 ఏళ్లుగా శ్రీహాన్ తో ప్రేమాయ‌ణం…పెళ్లి అప్పుడే అంటూ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!

Advertisement

also read:హీరో వెంక‌ట్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? అలా జ‌ర‌గ‌టం వ‌ల్ల‌నే సినిమాల‌ను వ‌దిలి..!

Advertisement

ఢిల్లీ బాబు అనే వ్యక్తి గాంధీనగర్ రోడ్డులో నివాసం ఉంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతగాడి కొడుకు భరత్ (21)సంవత్సరాలు. తల్లిదండ్రుల మాట వినకుండా చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. పదో తరగతి చదివేటువంటి ఇద్దరు పిల్లలున్నటువంటి ఓ మహిళ 39 ఏళ్లు. ఆమెతో పరిచయం పెంచుకొని ఇద్దరు కలిసి సన్నిహిత్యంగా ఉండడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కొడుకును పలుమార్లు మందలించిన పట్టించుకోలేదు. దీంతో తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయి.

ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకు వచ్చి భోజనం చేస్తున్న తండ్రిని తీవ్రంగా కొడుకు గాయపరిచాడు. తాను కొట్టడం వీడియో కాల్ చేసి తన ప్రి*రాలికి చూపిస్తూ మరి తండ్రిని చితక బాదాడు. తలపై తీవ్రంగా కొట్టడంతో ఢిల్లీ బాబుకు తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడ్డ ఢిల్లీ బాబును చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయం తెలుసుకున్న పోలీసులు ఢిల్లీ బాబు కొడుకు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading