Home » ఆమెకి పెళ్లయింది..భర్తను వదిలి ప్రియుడుతో రూమ్ కెళ్ళింది.. పని మొదలుపెట్టగానే..!!

ఆమెకి పెళ్లయింది..భర్తను వదిలి ప్రియుడుతో రూమ్ కెళ్ళింది.. పని మొదలుపెట్టగానే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆ అమ్మాయికి వివాహమైంది. ఉన్న భర్త చాలదన్నట్టు మరో వ్యక్తితో కలిసి రూమ్ కి వెళ్ళింది. అన్ని పనులు కానిచ్చి చివరికి ఏం చేశారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. వివరాల్లోకి వెళితే.. పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు జ్యోతి(22) ఈమెది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. తల్లిదండ్రులు ఆమెకు మూడేళ్ల కింద పెళ్లి చేశారు. పెళ్లయిన కొన్నేళ్లకే భర్తతో ఆమె గొడవలు పెట్టుకుని సపరేట్ గా ఉంటుంది. కానీ పెళ్లికి ముందు ఆమె శ్యామ్ (27) అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లయిన కానీ అతన్ని మర్చిపోలేదు. అయితే భర్త నుంచి దూరంగా ఉంటున్న జ్యోతి ఈమధ్య ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ కూడా హైదరాబాద్ వెళ్లాడు.

Advertisement

ఇద్దరు వేరువేరు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ హాస్టల్ లో ఉంటున్నారు. ఇటీవల శ్యాం స్నేహితులైన వంశీ త్వరలో నిశ్చితార్థం ఉండడంతో ఉండడంతో రూమ్ కు తాళం వేసి ఊరికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ వంశీ కి ఫోన్ చేసి అతని రూమ్ కి వెళ్ళాడు. ప్లాన్ ప్రకారమే ఆ రూమ్ కి జ్యోతిని కూడా తీసుకెళ్లాడు. అయితే జ్యోతి శ్యామ్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ, పెద్దవాళ్ల కట్టుబాట్ల వల్ల పెళ్లి చేసుకోలేదు. కానీ ఒక్క రోజైనా ఇద్దరం కలిసి ఉండాలని కోరుకున్నారు. ఇద్దరూ ఆ రూమ్ కి వెళ్లారు రాత్రంతా కలిసి ఎంజాయ్ చేశారు.

Advertisement

మళ్లీ ఉదయాన్నే బయటకు వెళ్లి టిఫిన్ చేసి వచ్చి పగలంతా మళ్ళీ రూమ్ లోనే ఎంజాయ్ చేశారు. ఇక రెండవ రోజు నైటు ఏం జరిగిందో ఏమో ఇద్దరూ ఆత్మ*త్య చేసుకొని విగత జీవులుగా పడిపోయారు. అలా రెండు రోజులు గడిచిన తర్వాత ఈ విషయం కాస్త జ్యోతి సోదరుడికి తెలిసి షాక్ అయిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading