Home » ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. ఈ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. ఈ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ad

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2017లో తమిళంలో విడుదలైన ‘మా నగరం’ అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఖైదీ, మాస్టారు విక్రమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఖైదీ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేశాడు లోకేష్ కనగరాజ్.

Advertisement

ప్రస్తుతము కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో లియో సినిమా చేస్తున్నారు ఈ దర్శకుడు. ఇటీవల హీరో విజయ్ జన్మదిన సందర్భంగా ముకేష్ అందరికీ ఊహించని ఇచ్చాడు. హాలీవుడ్ దర్శకుడు పక్వింటెన్ తరెంటినోలా మాదిరిగానే 10 సినిమాలు మాత్రమే చేస్తానని వెల్లడించారు. ఇక ఆ తర్వాత దర్శకత్వం బాధ్యతలను ఆపేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. “నాకు ఎలాంటి సుదీర్ఘమైన ప్రణాళికలు లేవు. సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండిపోవాలని నాకు ఆలోచన లేనేలేదు.

Advertisement

నేను సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అందుకే మొదట షార్ట్ ఫిలిం చేశాను. టార్గెట్ కుదిరాకే ఈ పనిని వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాలు మాత్రమే చేస్తాను. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేస్తా” అని అన్నారు. లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమా కాశ్మీరులో భారీ షెడ్యూల్ ని ఇటీవలే పూర్తి చేశారు. ప్రస్తుతం చెన్నైలోనే షూటింగ్ జరుగుతోంది. జులై చివరి నాటికి ఈ సినిమా పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మీస్కిన్, గౌతమ్ వాసుదేవా మేనన్, అలీ ఖాన్, మాస్టారు మార్చు థామస్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మరోసారి విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రానా.. హీరో ఎవరంటే ?

రాకేష్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ అంటే అంత ప్రేమనా ?

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!

Visitors Are Also Reading