Home » సోనియా గాంధీ ,చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని చంపారు – నారాయణస్వామి

సోనియా గాంధీ ,చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని చంపారు – నారాయణస్వామి

by Bunty
Ad

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. సోనియా గాంధీపై మొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖలపై పోలీస్ కంప్లైంట్ అయింది. అయితే, ఈ కేసుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ లో ప్రమాదంలో చంపారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Sensational comments of Deputy CM Narayana Swamy

Sensational comments of Deputy CM Narayana Swamy

వాళ్ళు ఇద్దరు కలసి వైఎస్ ను చంపారని ప్రజలందరికి తెలుసు అన్నారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిచ్చ పెట్టింది రాజశేఖర్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు నాయుడు, సోనియాగాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని హింసించి పొట్టన పెట్టుకుంది మీకు తెలియదా…? అని నిలదీశారు.

Advertisement

Chandrababu has two ways to escap from scam

Chandrababu has two ways to escap from scam

ఏమి తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవడికి భయపడినటువంటి వ్యక్తి జగన్ ను అన్యాయంగా కేసు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.అప్పుడు ఏమైంది మీ నోర్లు ఎక్కడి పోయాయని నిలదీశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి… రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించాడని సంచలన ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading