Home » తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న హీరో నాగ శౌర్య. మొన్న సమ్మర్ సమయంలో ఓ ఇంటివాడు అయ్యాడు హీరో నాగ శౌర్య. చలో సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగశౌర్య… ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా ఎదిగాడు. ఎప్పుడు డిఫరెంట్ సినిమాలను చేసే నాగశౌర్య ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

నాగశౌర్య చేసిన తాజా సినిమా రంగ బలి. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై…. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో కమెడియన్ సత్య, శుభలేఖ సుధాకర్, సప్తగిరి, నోయల్, బ్రహ్మశ్రీ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే రెండు రోజుల కిందట ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. కాగా నాగశౌర్య నటించిన ఈ సినిమా జూలై 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

ఈ తరుణంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేశారు హీరో నాగ శౌర్య. ఇందులో భాగంగానే డిఫరెంట్ స్టైల్ లో.. హీరో నాగ శౌర్య మరియు కమెడియన్ సత్యమధ్య ఇంటర్వ్యూ జరిగింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఉన్న తెలుగు యాంకర్స్ ను ఇమిటేట్ చేస్తూ… కమెడియన్ సత్య అదరగొట్టేశాడు. ఏబీఎన్ రాధాకృష్ణ… టీవీ9 దేవి, జాఫర్, గ్రేట్ఆంధ్ర మూర్తి తదితరులను ఇమిటేట్ చేస్తూ హీరో నాగ శౌర్యను ఇంటర్వ్యూ చేశాడు కమెడియన్ సత్య. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://fb.watch/ltiFWpWmpJ/?mibextid=xKriRt

Visitors Are Also Reading