Home » 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్.. టీడీపీ-జనసేన కీలక ప్రకటన

50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్.. టీడీపీ-జనసేన కీలక ప్రకటన

by Anji
Published: Last Updated on
Ad

గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ పోస్టర్లను టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో  ఆవిష్కరించారు. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మొదటిగా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.  

Advertisement

Advertisement

  • పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటన
  •  బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌, పెన్షన్‌ రూ.4 వేలకు పెంపు
  •  బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం
  •  బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు
  •  స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
  •  రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం, చట్టబద్దంగా కులగణ
  •  రూ.10 లక్షలతో చంద్రన్న బీమా
  •  పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు
  •  షరతులు లేకుండా విదేశీ విద్యా పథకం

Also Read :   ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఆదిపురుష్ రైటర్..!

Visitors Are Also Reading