Home » పవన్‌ కళ్యాణ్‌, సన్నీలియోన్‌ ఇద్దరూ ఒక్కటే..ఐస్‌ క్రీమ్‌ పెట్టుకో !

పవన్‌ కళ్యాణ్‌, సన్నీలియోన్‌ ఇద్దరూ ఒక్కటే..ఐస్‌ క్రీమ్‌ పెట్టుకో !

by Bunty
Ad

 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పై ఏపీ మంత్రి రోజా విరుచుకుపడ్డారు. జగన్ కు సంస్కారం నేర్పాలని పవన్ అంటున్నారని.. ఈ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు చెప్పినట్టు ఉందంటూ ఫైర్‌ అయ్యారు. జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారికి కులం మతం పార్టీ చూసి బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు… పవన్ నోరు ఎందుకు లెగ లేదని ఫైర్‌ అయ్యారు. అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ? అని పవన్ పై రెచ్చిపోయింది రోజా.

Advertisement

సచివాల వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ తెలియదని విమర్శలు చేశారు. అది చట్టం ద్వారా వచ్చిందని.. పవన్ కళ్యాణ్‌ శాసనసభకు వచ్చి ఉంటే తెలిసి ఉండేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చన్నారు. ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.. పిచ్చిగంతులు తప్ప ఏం తెలీదని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ పనికి మాలిన వాడని… పవన్ ను లాగి కొట్టాలని అనిపిస్తోందని హెచ్చరించారు రోజా.

Advertisement

వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి పవన్ కళ్యాణ్ గౌరవం ఇవ్వాలని కోరారు. పవన్ ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని.. పవన్ ను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి రోజా.లోకేష్ ను చూసి చంద్ర బాబు బాధపడుతుంటాడు.. ఇలాంటి కొడుకును కన్నాను ఏంటి అని ? అంటూ ఎద్దేవా చేశారు రోజా. త్వరలోనే చంద్రబాబును సింగ పూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారని..అమరావతి లో చంద్రబాబు అనేక కుంభ కోణాలు చేశారని ఆరోపణలు చేశారు. సింగపూర్ లో చంద్రబాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అవినీతిలో దొరికారన్నారు రోజా.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

Visitors Are Also Reading