Home » నరేష్ పవిత్ర ల బంధం పై శపథం చేసిన నరేష్‌ మూడో భార్య రమ్య

నరేష్ పవిత్ర ల బంధం పై శపథం చేసిన నరేష్‌ మూడో భార్య రమ్య

by Anji
Ad

నరేష్- పవిత్ర గురించి గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన హాట్ టాపిక్ అనే చెప్పవచ్చు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిన విషయం విధితమే. ఈ సందర్భంగా రమ్య తనదైన శైలిలో స్పందించింది.  తాను ఇంకా నరేష్ వద్ద నుంచి విడాకులు తీసుకోలేదని.. అయినా పవిత్ర లోకేష్ తన భర్తతో ఎందుకు కలిసి తిరుగుతుందని నరేష్ మూడో భార్య రమ్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Advertisement

నా భర్తకు నేను విడాకులు ఇవ్వను అని.. అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను.  నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు. వారికి పోలీసులు అండగా ఉండడమేమిటి అని ప్రశ్నించింది.  ముఖ్యంగా  నరేష్ పవిత్ర లోకేష్ కలిసి ఎలా ఉంటారో నేను చూస్తానని శపథం చేసింది రమ్య.
మైసూర్ లో నరేష్ పవిత్ర హోటల్ లో ఒకే గదిలో ఉండగా.. తెలుసుకున్న రమ్య కి వచ్చి వారి ఇద్దరితో గొడవ పడింది. హోటల్ సిబ్బంది పోలీసులు అడ్డుకున్న ఆమె మాత్రం శాంతించలేదు. హోటల్ వద్దకు వచ్చిందని సిబ్బంది పోలీసులకు  ఆచారం ఇవ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె వారి మాట వినలేదు. రమ్యను తీసుకొని పక్కకు వెళ్ళగా.. నరేష్ పవిత్రలు తలుపు తీసుకొని బందోబస్తు మడ్బహ్యవ్యటికి వచ్చారు. రమ్య గట్టిగా అరిచి వారిపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించింది. ఇద్దరు పోలీసుల పైన ఆమె దాడికి దిగింది పోలీసులు నరేష్ పవిత్రను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నరేష్ విజిల్ తో విరుచుకుపడ్డాడు.
Also Read : 
Visitors Are Also Reading