Home » సమంత ఫాదర్ తో నాగార్జున సమావేశం.. ఏం జరిగిందంటే..!!

సమంత ఫాదర్ తో నాగార్జున సమావేశం.. ఏం జరిగిందంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీ లోనే బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన సమంత, నాగ చైతన్య వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఎంతో అన్యోన్యంగా కనబడే వీరు విడాకులు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. వారి విడాకుల విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇక విడాకుల అనంతరం సమంత మరియు నాగచైతన్యలు వారి సినీ కెరీర్ పై దృష్టిసారించారు. అయితే వీరు విడాకుల అంశంపై సోషల్ మీడియాతో కాస్త ఎక్కువగానే ఇన్వాల్వ్ అయింది. వీరిద్దరూ మాకు కొంత పర్సనల్ స్పేస్ ఇవ్వాలని కోరుతూ మీడియా వేదికగా అడిగిన ట్రోల్స్ మాత్రం ఆగలేదు.

అలా వచ్చిన ట్రోల్స్ కు సమంత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. చైతుతో విడిపోయిన తర్వాత తన కెరియర్ పై చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వరుస మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది. అయితే వీరిద్దరు విడిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం వీరి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే సమంత కూడా ఇన్ డైరెక్ట్ పోస్టులతో అభిమానులకు ఏదో ఒక సందేహాన్ని కలుగజేస్తూ వస్తున్నారు. 2017 లో వివాహం చేసుకున్న వీరు నాలుగు సంవత్సరాలు కాపురం చేసి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

Advertisement

Advertisement

అయితే ఈ విషయం అంత ఇప్పుడే కాస్త మరుగున పడుతోంది. ఈ తరుణంలో మరొక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. కింగ్ నాగార్జున సమంత తండ్రితో భేటీ అయ్యారని నెటిజన్లు వార్తలు తెగ ట్రోల్ చేస్తున్నారు.దీనికి కారణం ఎవరికీ తెలియదు కానీ ముందుగానే సమంత చైతన్యాని పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదట. అయినా వారిని ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. అయితే తాజాగా వీరిద్దరు సమావేశంమై గంటకుపైగా చర్చించుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి వీరి సమావేశం వెనుక ఉన్నటువంటి ఆంతర్యమేమిటో అని చాలా మంది ఆలోచనలో పడ్డారు.

also read;

పుష్ఫ సినిమాలో సీన్లు చూసి సుకుమార్ ను కొట్టావా..? క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్..!

మహేష్ బాబు కెరీర్ లో 7 మైల్ స్టోన్ మూవీస్.. ఏంటంటే..!!

 

Visitors Are Also Reading