Home » IPL 2023 : డబ్బుల కోసం ముంబై కుర్చీల వ్యాపారం…. ఒక్కోటి ఎంతంటే!

IPL 2023 : డబ్బుల కోసం ముంబై కుర్చీల వ్యాపారం…. ఒక్కోటి ఎంతంటే!

by Bunty
Ad

ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌ లన్నియూ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇందులో ముంబై జట్టు ఆడిన మొదటి మ్యాచ్ ఓడిపోయింది. బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడింది ముంబై ఇండియన్స్‌. అయితే..  ఐపీఎల్ లో ఏ జట్టుకు లేనని ట్రోఫీలు ముంబై ఇండియన్స్ కు ఉన్నాయి. ఇప్పటివరకు 15 సీజన్లు జరిగితే అందులో ఏకంగా ఐదు సార్లు ముంబైనే ఛాంపియన్ గా నిలిచింది. అవన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే. అందుకే ముంబైకి ఫ్యాన్ బేస్ ఎక్కువ.

READ ALSO : అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు

Advertisement

ఐపీఎల్ లో ఆర్సిబి, ముంబై, చెన్నై జట్టకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ముంబై టీం ఓనర్ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అనే విషయం తెలిసిందే. రిలయన్స్ సామ్రాజ్యాధి నేతలు వాళ్లు. ఇప్పటికే వారికి బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ముంబై ఇండియన్స్ కు ఉన్న క్రేజ్ ను వాడుకుంటూ కుర్చీల వ్యాపారంలోకి సైతం దిగిపోయారు.

Advertisement

READ ALSO : తగ్గేదేలే… పుష్ప 2లో ఆ బాలీవుడ్ స్టార్ హీరో…?

Isme toh Vadapau fit hee nahi hoga' - Fans troll Mumbai Indians as franchise launches gaming chair worth Rs. 29,999 | Skyexch

ముంబై ఇండియన్స్ లోగోతో పాటు వారి జెర్సీ కలర్ తో సరికొత్త కుర్చీలను లాంచ్ చేశారు. అయితే ఒక్కో కుర్చీ ధర భారీగానే ఉంది. ఈ ముంబై ఇండియన్స్ కుర్చీలు మీకు కావాలంటే ఒక్క కుర్చీకి రూ. 34, 999 చెల్లించాల్సిందే. ఇంత ఖరీదైన కూర్చుని ఎక్కువగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిజానికి వారిని దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఈ కుర్చీలు లాంచ్ చేసినట్టు తెలుస్తోంది.

READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

Visitors Are Also Reading