Home » విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్యవిడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కింద డిసెంబర్ లో వీరిద్దరు విడాకులు తీసుకోగా ఇప్పటికీ వీరి విడాకుల గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని అందరిని బాధపెట్టారు. అసలు ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఇప్పటికి ప్రేక్షకులకు తెలియని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అని చెప్పాలి.

READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Advertisement

గతంలో ఒక షోలో పాల్గొన్న సమయంలో నాగచైతన్యను నన్ను ఒక్క రూమ్ లో ఉంచితే పదునైన కత్తులు లాంటిది రూమ్లో ఉండకూడదు అంటూ నాగచైతన్య పై కోపాన్ని బయటపెట్టింది. విడాకుల విషయంలో తప్పు కొంతమంది నాగచైతన్య దే అంటే మరీ కొంతమంది సమంతాది తప్పు అంటూ ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని వైరల్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా నాగచైతన్య గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య చాలా రోజులు గదిలోని కూర్చుని ఏడ్చాడట.

Advertisement

read also : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

అంతేకాదు సమంతతో ఉన్న జ్ఞాపకాలను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఎక్కి ఎక్కి ఏడ్చాడట. కుటుంబ సభ్యులు స్నేహితులు ఓదార్చిన కూడా బాధ నుంచి బయటపడలేదట. చివరికి జీవితంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సిందే అని నిర్ణయించుకుని… మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఇక ఎప్పటిలాగే జీవితం గడపడం మొదలుపెట్టాడట. అంతేకాదు సమంత ఏ ఇంటర్వ్యూలో కూడా నాగచైతన్య గురించి మంచిగా మాట్లాడలేదు.కానీ నాగచైతన్య మాత్రం ఆయన పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో కూడా సమంతా గురించి ప్రస్తావన వస్తే ఒక నవ్వు నవ్వి పాజిటివ్గా మాట్లాడుతారు. కానీ ఏ రోజు కూడా సమంతని నిందించలేదు. ఇక ఈ విషయంలో తప్పు మొత్తం సమంతాదే అంటూ కొంతమంది అక్కినేని అభిమానులు సమంతా పై విమర్శలు చేస్తున్నారు.

read also : Rishabh Pant:కర్రలతో రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌

Visitors Are Also Reading