Home » జబర్దస్త్ కొత్త జడ్జ్ లుగా కృష్ణభగవాన్, పోసాని కృష్ణ మురళి

జబర్దస్త్ కొత్త జడ్జ్ లుగా కృష్ణభగవాన్, పోసాని కృష్ణ మురళి

by Anji
Ad

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత ఈ షో నాగబాబు, రోజాలతో ప్రారంభం అయింది. జబర్దస్త్  ప్రోగ్రామ్ లో నాగబాబు, రోజా జడ్జెస్ గా దాదాపు 9 సంవత్సరాలకి  పైగా కొనసాగారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ దాదాపు పదేళ్ల నుంచి కంటిన్యూస్ కొనసాగడం ఒక రికార్డు అనే చెప్పాలి. నాగబాబు మల్లెమాల వారితో వచ్చిన విభేదాల కారణంగా ఆ మధ్య తప్పుకున్నారు. ఇటీవలే మంత్రి పదవీ వరించిన కారణంగా రోజా తప్పుకుంది. వారిద్దరూ పోయినప్పటి నుంచి జబర్దస్త్ స్థానంలో ఎవరు వచ్చి కూర్చుంటున్నారో అసలు అర్థమే కావడం లేదు. మనో, ఇంద్రజ, కుష్బూ, కృష్ణభగవాన్, పోసాని కృష్ణ  మురళి, ఇలా చాలా మంది జబర్దస్త్ ఫ్లేస్లో కూర్చుని వెళ్తున్నారు. ఫర్మినెంట్ జడ్జ్ ఏ ఒక్కరూ కూడా కనిపించడం లేదు. 

Advertisement

 ఆ మధ్య ఇంద్రజని ఫర్మినెంట్ జడ్జ్ అన్నట్టుగానే చెప్పారు. కానీ ఆమె కూడా రెగ్యులర్ గా కనిపించడం లేదు. గెస్ట్ జడ్జ్ గా మాత్రమే ఆమె జడ్జ్ సీట్లో కూర్చుంటుంది. జబర్దస్త్కి తాజాగా పోసాని కృష్ణ మురళి, కృష్ణ భగవాన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరిరువురూ టాలీవుడ్ లో సీనియర్ స్టార్ కమెడీయన్స్  అనే విషయం తెలిసిందే. వీరు ఆ స్థానానికి న్యాయం చేయగలరు. వీరిద్ధరికి స్టార్ డం  ఇప్పుడు ఏ మాత్రం లేదు.  ఈ సమయంలో వీరిని జబర్దస్త్ సీటులో కూర్చోపెట్టడం జబర్దస్త్ షోకే డ్యామేజీ అవుతుంది. తప్పితే ప్లస్ అవ్వదు అంటూ కొందరూ జబర్దస్త్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే వీరిద్దరికీ ఇచ్చే పారితోషికం ఎంత అంటూ కొందరూ జబర్దస్త్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే వీరిద్దరికీ ిచ్చే పారితోషకం ఎంత అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. 

Advertisement

Also Read :  హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్..!!

సమాచారం ప్రకారం.. వీరిద్దరికీ సమానమైన రమ్యునరేషన్ ని మల్లెమాలవారు అందిస్తున్నారనీ టాక్. ఎంత అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు. లక్ష నుంచి లక్షణాల వరకు ఉండవచ్చు అనేది తెలుస్తుంది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసినప్పటికీ.. బిజీగా ఉన్నా ఈ స్టార్ కమెడియన్స్ ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో కాస్త తక్కువరమైన అయినా పర్వాలేదు అన్నట్టు జబర్దస్త్ జడ్జి సీట్లో కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కృష్ణ భగవాన్, పోసాని కృష్ణ మురళి ఇద్దరు కూడా జబర్దస్త్ జడ్జి స్థానంలో పర్మనెంట్ కానే కాదనేది మల్లె ఉమాల వారి నుంచి అందుతున్న సమాచారం. ఈటీవీ జబర్దస్త్ కోసం ఇద్దరు ఫార్మేట్ జడ్జిలను వెతికే పనిలో ఉన్నారట.

Also Read :  నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading