Home » హీరోయిన్ నయనతార 40 సెకన్ల యాడ్ కి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

హీరోయిన్ నయనతార 40 సెకన్ల యాడ్ కి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

సాధారణంగా టీవీల్లో వచ్చే యాడ్స్ లో నటించడానికి హీరోలు, హీరోయిన్స్ ఇష్టపడుతుంటారు. ఇలాంటి యాడ్స్ కి ఇప్పుడు భలే డిమాండ్ ఉంటుంది. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి.. కూల్ డ్రింక్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. టీవీల్లో వచ్చే 40 సెకన్ల యాడ్ కోసం ఆ కార్పొరేట్ కంపెనీ ప్రమోషన్ కోసం హీరోయిన్ నయనతారను సంప్రదించింది. తాను ఎంత అడిగిందో తెలియదు. కానీ వాళ్లు మాత్రం రూ.5కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓ వార్త నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement

నయనతార ఇప్పుడు సౌత్ ఇండియా హీరోయిన్ కాదు.. ఇటీవలే బాలీవుడ్ బాద్ షాతో కలిసి జవాన్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో నయనతార క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా నయనతారకు డిమాండ్ పెరిగింది. మెయిన్ హీరో షారుఖ్ ఖాన్ ఉన్నా సరే.. సమ ఉజ్జీగా ఉండాలి కదా.. ఇదంతా ఎందుకు అంటే.. నయనతార బాలీవుడ్ స్టార్. ఇప్పుడు తను ఒక యాడ్ లో నటిస్తే.. దేశం అంతా చూస్తుంది. అందుకే తనకు ఉన్న నేషనల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేసింది. యాడ్ కంపెనీ వాళ్లు కూడా సరే అన్నారు. రూ.5కోట్లు ఇచ్చి యాడ్ చేసుకొని వెళ్లిపోయారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నయన తార ఒక సినిమాకి రూ.5కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. అలాంటిది ఒక యాడ్ కోసం రూ.5కోట్లు తీసుకుందా అని అంతా ఆశ్చర్యపోతుండటం గమనార్హం. 

Also Read :   పది నిమిషాల పాటు డైలాగ్ లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్ తోనే నటించిన సినిమా ! కేవలం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం

Visitors Are Also Reading