Home » ఇద్దరమ్మాయిలు గాడ ప్రేమికులు..అంతలో అబ్బాయి ఎంట్రీ.. ఇద్దరితో ఆ పనే..!!

ఇద్దరమ్మాయిలు గాడ ప్రేమికులు..అంతలో అబ్బాయి ఎంట్రీ.. ఇద్దరితో ఆ పనే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అవును వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇష్టపడ్డారు.. ఇంతలో అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. అలాంటి వారి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. వారి జీవనం అలా కొనసాగుతున్న సమయంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు ఒక అబ్బాయి. అందులో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో ఆమెను ప్రేమించిన మరో అమ్మాయికి కోపం వచ్చింది.. తర్వాత చాలా అమానుష ఘటన చోటుచేసుకుంది.. మరి ఏం జరిగిందంటే..? మంచిర్యాల జిల్లాలోని మామిడిగట్టుకు చెందిన అంజలి 21 సంవత్సరాలు, వారి అమ్మమ్మ ఊరిలో ఉన్న మహేశ్వరితో స్నేహం ఏర్పడింది.

also read:‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!

Advertisement

అది కాస్త ప్రేమగా మారింది. అయితే మహేశ్వరి బట్టల షాపులో పనిచేస్తూ ఉండేది. మహేశ్వరి వస్త్రధారణ చిన్నప్పటినుండే అబ్బాయి మాదిరిగా ఉంటుండేది. ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉండటంతో, అంజలి మహేశ్వరితో లవ్లో పడింది. ఇద్దరే కలిసి ఒకే రూమ్ తీసుకొని ఒక్క దగ్గరే ఉంటున్నారు. రెండేళ్ల నుంచి సహ*వనం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలోనే అంజలీకి మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. అతగాడితో కలిసి తిరగడం మొదలుపెట్టి, మహేశ్వరిని దూరం పెట్టింది అంజలి. అయితే బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకొని 8.15గంటలకు గదికి వెళ్ళింది.

Advertisement

also read;కీరవాణి ఆరోజే రిటైర్ అవుతా అన్నాడు కానీ..!

రాత్రి పది గంటల సమయంలో అంజలి దగ్గరకు మహేశ్వరి వచ్చి బయటకు వెళ్దామని చెప్పింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. ఇక అర్ధరాత్రి 12 దగ్గరకు వచ్చింది. శ్రీనివాస్ కు ఫోన్ చేసి అంజలి ఆ**త్య చేసుకుందని చెప్పింది. దీంతో శ్రీనివాస్ వెంటనే కార్ తీసుకొని సంఘటన స్థలానికి వెళ్ళాడు. మెడపై కత్తిపోటు గాయాలకు గురైన అంజలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీనివాస్ వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించాడు. అంతలోనే అంజలి మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మహేశ్వరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

also read:

Visitors Are Also Reading