Home » వామ్మో.. నిత్యామీనన్ అంత మంది హీరోలతో అలా చేసిందా..?

వామ్మో.. నిత్యామీనన్ అంత మంది హీరోలతో అలా చేసిందా..?

by Anji
Ad

సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అగ్రతారగా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మలయాళి ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఒకరు. నేచురల్ స్టార్ నానితో కలిసి అలా మొదలైంది. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. నటనతో పాటు తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని కూడా బయటపెట్టింది. స్టార్ హీరోయిన్ గా రాణించిన ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాలతో జోష్ తగ్గించిన నిత్యామీనన్ భీమ్లానాయక్ మూవీ తరువాత మరో సినిమాలో కనిపించలేదు. నిత్యామీనన్ స్టార్ హీరోలతో పాటు ఇప్పటివరకు చాలా మంది నటులతో ప్రేమాయణం నడిపించిందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఈమె తొలి సినిమా అలా మొదలైంది సినిమాలో నటించే సమయంలో నానితో ప్రేమాయణం సాగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తరువాత కొంత కాలానికి ఆ వార్తలు కనుమరుగు అయ్యాక మలయాల నటుడు మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ తో కూడా నిత్యామీనన్ ఎఫైర్ కొనసాగించిందని.. అతను కూడా తన భార్యకు విడాకులిచ్చి నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతున్నాడే రూమర్స్ వినిపించాయి. ఈ విషయంలో మమ్ముట్టి కలుగజేసుకోవడంతో నిత్యామీనన్-దుల్కర్ సల్మాన్ ల ప్రేమ బ్రేకప్ అయినట్టు సమాచారం. ఇక ఆ తరువాత టాలీవుడ్ హీరో నితిన్ తో కలిసి ఈమె ఇష్క్, గుండెజారి గల్లంతయిందే సినిమాల్లో నటించింది. ఈ సినిమాల షూటింగ్ సమయంలో నిత్యామీనన్-నితిన్ ప్రేమించుకున్నట్టు వార్తలు వినిపించాయి. వీరు పెళ్లి కూడా చేసుకోబుతున్నారని రూమర్స్ కూడా వినిపించాయి. వీరి పెళ్లికి నితిన్ అక్క నిఖితా రెడ్డి ఒప్పుకోలేదట. వీరి ప్రేమ మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది.

Advertisement

ఆ తరువాత మరో యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి ఈమె మళ్లీ మళ్లీ రాని రోజు అనే సినిమాలో నటించింది. ఈ సమయంలోనే శర్వానంద్ నిత్యామీనన్ మధ్య మంచి బంధం ఏర్పడిందని.. ఆ తరువాత వీళ్లు పబ్బులు, పార్టీలు అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వీరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారట. ఆ తరువాత ఏమైందో తెలియదు. కానీ వీరిద్దరూ వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో సుదీప్ తో కూడా ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. వీరు దాదాపు రెండేళ్ల వరకు డేటింగ్ కూడా చేశారని సమాచారం. సుదీప్ తన భార్యకి విడాకులు ఇచ్చి నిత్యామీనన్ ని రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడట. ఈ విషయం తెలిసిన సుదీప్ కూతురు కన్నడ సినీ పరివ్రమలోని కొంత మంది పెద్దలను కలిసి నిత్యామీనన్ కి వార్నింగ్ కూడా ఇప్పించిందట. దీంతో వీరి ప్రేమ అక్కడితోనే ఆగిపోయింది. ఈ రూమర్స్ లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ నిత్యామీనన్ ఇంతమందితో ఇలా చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” సినిమాను ఆ బాలీవుడ్ సినిమాను చూసి తీస్తున్నారా?

ప్రేమకథా చిత్రం హీరోయిన్‌ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలుసా?

Visitors Are Also Reading