Home » బుద్ధి మాంద్యం ఉన్న తెలుగు నటుల పిల్లలు..ఎవరంటే..?

బుద్ధి మాంద్యం ఉన్న తెలుగు నటుల పిల్లలు..ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ సృష్టిలో మాతృత్వం అనేది మరిచిపోలేని అనుభూతి. ముఖ్యంగా మహిళల జీవితం పూర్తయ్యేది కూడా తలయ్యాకే. నవ మాసాలు మోసి కనిపించిన తల్లికి భూమిపై మరో దేవత అయ్యే అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ పుట్టిన బిడ్డ జీవితాంతం బిడ్డగానే ఉంటే ఆ తల్లి పరిస్థితి ఏంటి.. వయసు పెరిగిన కొద్దీ బుద్ధి పెరగకపోవడం వల్ల ఆ పిల్లలను చూసుకుంటూ తల్లి పడే ఆక్రోదన గురించి చెప్పలేం. ఎలా ఉన్నా కానీ తల్లికి బిడ్డ భారం కాదు.. వికలాంగులైన తమ పిల్లలపై తల్లి ప్రేమ చూపుతూనే ఉంటుంది. సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బుద్ధి మాంద్యంతో పుట్టిన పిల్లలతో బాధపడుతున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
పృథ్వీరాజ్ :


బబ్లూ గా కన్నడలో బిజీ స్టార్ అయిన పృథ్వీరాజ్ తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో బిజీగా ఉన్నాడు. అలాంటి పృధ్విరాజ్ కు 20 ఏళ్ల బుద్ది మాంద్యం ఉన్న కొడుకు ఉన్నాడు.
నటి ఇందు ఆనంద్:

Advertisement

Advertisement

మంజులా నాయుడు సీరియల్స్ ద్వారా 50 ఏళ్ల వయసులో నటిగా పరిచయమైంది ఇందు ఆనంద్. ఆమె కూతురు బుద్ధి మాంద్యంతో బాధపడుతూ ఉండడంతో తన కన్న కూతురు మరణించాకే తాను చనిపోవాలని అనుకుంటున్నాను అంటూ సంచలన విషయం చెప్పింది.
కవిత:

స్టార్ హీరోయిన్ అయిన కవిత తల్లి పాత్రల్లో నటిస్తూ రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటుంది. కవిత కుమారుడు చిన్ననాటి నుంచి బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నారట.
పావలా శ్యామల:

బుద్ధి మాంద్యం కలిగిన కూతురు జన్మించడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైంది పావలా శ్యామల. ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమె కుమార్తె బాగోగులు శ్యామల చూస్తూ వస్తోంది.

also read:

Visitors Are Also Reading