Home » అయోధ్య రాముడుకు విరాళాలు ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్ళే..!

అయోధ్య రాముడుకు విరాళాలు ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్ళే..!

by Sravya
Ad

ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకో రెండు రోజుల్లో అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. దేశ ప్రజలు 1000 కళ్ళతో ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అందరూ రామనామంతో మునిగిపోతున్నారు. అయితే ఈ రామ మందిరానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా విరాళాన్ని ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రణీత సుభాష్ తో పాటుగా బిగ్బాస్ ఫేమ్ ఆదిరెడ్డి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనుపమ ఖేర్, హేమమాలిని, ముఖేష్ ఖన్నా, మనీష్ ముంద్ర, గుర్మీత్ చౌదరి, మనోజ్ జోషి తదితర ప్రముఖులు రామ మందిరానికి విరాళాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ యోగి రామ మందిరం కోసం 30 లక్షల కి పైగా విరాళం ఇచ్చారు.

Advertisement

Advertisement

అయోధ్య మందిరం ప్రారంభం అవ్వగానే 2021 లోనే పవన్ కళ్యాణ్ విరాళాన్ని ఇచ్చారు. ప్రణీత సుభాష్ దేశవ్యాప్త ప్రచారానికి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. అక్షయ్ కుమార్ కూడా విరాళం ఇచ్చారు కానీ ఎంత ఇచ్చారు అనేది తెలియదు. బిగ్బాస్ ఫేమ్ ఆదిరెడ్డి తన వంతుగా లక్ష రూపాయలని ఇచ్చారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading