Home » భోళా శంకర్ మూవీకి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్!

భోళా శంకర్ మూవీకి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్!

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ బోళా శంకర్. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించగా… హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ బోళా శంకర్…ఈ నెల 11 వ తేదీన రిలీజ్ కానుంది.

Advertisement

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. చిరంజీవి భోళా శంకర్ మూవీకి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి.

Advertisement

ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.కాగా, చిరంజీవి పై పేర్ని కౌంటర్ అటాక్ ఉంటుందన్నారు. దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది…చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఎప్పుడైనా అడిగారా?? అని నిలదీశారు. చిరంజీవి నా అభిమాన నటుడు…చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారని నిలదీశారు పేర్ని నాని.

Visitors Are Also Reading