Home » నా మర్యాదకు భంగం కలిగింది… ఇక సెలవు అంటూ అనసూయ సీరియస్ డెసిషన్…!

నా మర్యాదకు భంగం కలిగింది… ఇక సెలవు అంటూ అనసూయ సీరియస్ డెసిషన్…!

by Sravya
Ad

యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అనసూయ పలు రకాల షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టి అనసూయ సినిమాలలో నటిస్తోంది. అందులో భాగంగా ఇటీవల ఆమె వివాహం అనే ఒక సినిమాలో నటించింది సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించారు. అనసూయ ఆ సినిమాలో చేసింది. చిన్న పాత్ర అయినా ఒక పక్క గ్లామర్ షో చేస్తూనే ఇంకో పక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టేస్తోంది.

Did Anasuya leave Jabardast because of their torture

Advertisement

Advertisement

ప్రస్తుతం పుష్ప టు సినిమాలో అనసూయ నటిస్తోంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఆమె తన పోస్టులో రాస్తూ మర్యాదకి భంగం కలిగిస్తే వాళ్ళని దూరం పెట్టడమే తన కీలక నిర్ణయం. ఇకనుండి వాదనలకి డ్రామాలకి తావు లేదని పోస్ట్ చేసేసింది అనసూయ. ఎవరు ఏం మాట్లాడినా కూడా పట్టించుకోనని చెప్పేసింది. వారితో మాట్లాడడం మానేస్తాను. ఇక సెలవు అని పోస్ట్ చేసింది.

అనసూయ కి ఏమైంది అని నెటిజెన్స్ అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఎదుర్కొంటున్న నెగెటివిటీ విషయంలో ఆమె ఈ విధంగా స్పందించి ఉంటారని అంతా భావిస్తున్నారు అనసూయ పెదకాపు వన్ అనే సినిమాలో ఈ మధ్య కీలక పాత్ర పోషించింది మంచి అంచనాల నడుమ వచ్చినా ఈ సినిమా మాత్రం ఆకట్టుకోలేదు ప్రేమ వివాహం అనే సినిమాలో కూడా అనసూయ నటించింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading