Ad
ఈరోజు నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. 10 రోజుల పాటు 115 కిలోమీటర్లు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
Advertisement
ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏడు బిల్లులపై శాసనసభలో చర్చ జరగనుంది. కేంద్ర విద్యుత్ బిల్లు పరిణామాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.
Advertisement