Home » 17th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

17th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

భార‌త్ లో గ‌డిచిన 24గంట‌ల్లో 4,491 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో 60 మంది మృతి చెందారు.

తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. నల్గొండలో నిన్న అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

Advertisement

హైదరాబాద్ లో ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి ల‌భించింది. హైకోర్టు సూచనను స్పీకర్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో బీజేపీ దీక్ష చేప‌డుతోంది.

నేడు కర్ణాటక బంద్‌కు ముస్లిం సంఘాల పిలుపునిచ్చాయి. హిజాబ్‌ వివాదంపై ముస్లిం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.

ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ రేవంత్ రెడ్డిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి భరతమాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

క‌డ‌ప జిల్లా దిన్నెపాలెం కు చెందిన వెంక‌టేష్ అనే వ్య‌క్తి కువైట్ లో సేథ్ అహ్మ‌ద్ అనే వ్య‌క్తి వ‌ద్ద పనిచేస్తున్నాడు. అయితే సేత్ అహ్మ‌ద్ తో పాటు అత‌డి భార్య మ‌రియు కూతురును హ‌త్య‌చేయ‌గా నేరాన్ని అంగీక‌రించాడు. కాగా తాజాగా వెంట‌క‌టేష్ జైలులో బ‌ల‌వ‌న్మరణానికి పాల్పడ్డాడు.

ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దం నేప‌థ్యంలో ముందు నుండి ఉక్రెయిన్ కు అమెరికా సపోర్ట్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా అధ్య‌క్షుడు బైడెన్ ఉక్రెయిన్ కు మ‌రిన్ని ఆయుదాలు, డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ల‌ను అందిస్తామని ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్ లో ట్రాఫిక్ చ‌లాన్ల‌పై భారీ డిస్కౌంట్ లు ప్ర‌క‌టించ‌డంతో భారీ స్పంద‌న వ‌స్తోంది. ఏకంగా నిమిషానికి వెయ్యి చ‌లాన్లు క్లియ‌ర్ అవుతున్నాయి.

corona vaccine

corona vaccinecorona vaccine

ఇండియాలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 180.80 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చకు పట్టు ప‌ట్టారు. స్పీకర్‌ పోడియంను టీడీపీ స‌భ్యులు చుట్టుముట్టడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్య‌క్తం చ

Visitors Are Also Reading