సిరి ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలను తీసిన నిర్మాత ముఖేష్ ఉద్దేశి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే ఆయన సోమవారము మరణించినప్పటికీ ఈ విషయము ఒకరోజు తర్వాత బయటకు వచ్చింది. కథ కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Advertisement
Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అంటే తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కానీ గతంలో హిందీలో ప్రతిభ జెంటిల్మెన్ వంటి సినిమాలను కూడా చేశారు. వీటితోపాటు తెలుగులో ఎస్పీ పరశురాం సినిమా చేశారు వీటికి నిర్మాతగా వ్యవహరించింది ముఖేష్ ఉద్దేశినే. నిర్మాతగా పలు మూవీస్ తీసిన ఈయన ఆ తర్వాత కొద్ది రోజులకు లైన్ ప్రొడ్యూసర్ అయ్యారు. గో గోవా డాన్, ద విలన్, ది శౌకిన్స్, బ్రేక్ కే బాద్, సారీ బాయ్, కిడ్నాప్, ఫ్యార్ మైన్ ట్విస్ట్, చెస్ మే బద్దూర్ వంటి సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
గత కొంతకాలం నుంచి ఈ నిర్మాత కిడ్నీ సంబంధిత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈయన ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారు. త్వరలోనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశారు కానీ ఇంతలోనే ఇలా ముఖేష్ మరణించడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విద్యా నింపింది ఈ నేపథ్యంలోనే పలువురు సినీ సెలబ్రెటీలు సంతాపం తెలియజేస్తున్నారు.