Home » ఊర్వశి రౌటేలాను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న వైసీపీ ?

ఊర్వశి రౌటేలాను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న వైసీపీ ?

by Bunty
Ad

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయిధరమ్ తేజ హీరోలుగా చేసిన లేటెస్ట్ మూవీ బ్రో అన్న సంగతి తెలిసిందే. అయితే గత నెల 28వ తేదీన ఈ బ్రో సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. దీంతో మెగా అభిమానులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. మామా అల్లుళ్ల వీరంగం థియేటర్లలో చూసేందుకు ఎగబడుతున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement

ఇక ఈ సినిమాలో ఇద్దరు అందమైన హీరోయిన్లు అయినా అత్యధిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ నటించి అందరిని మెప్పించినట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్ బాంబు ఊర్వశి కూడా ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి… సినిమాకు కాస్త బూస్ట్ ఇచ్చింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వసి. అదే ఊపును కొనసాగిస్తూ బ్రో సినిమాలో కూడా తన స్టెప్పులతో అదరగొట్టేసిందట ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ గత వారం రోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ కార్యక్రమానికి ఈ బ్యూటీ హాజరై కానీ విందు చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఊర్వశి చేసిన ట్వీట్ అందరికీ షాక్‌ ఇచ్చేలా చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేర్కొంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో.. సినిమా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ ఊర్వశి రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసి నన్ను డిజైన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అని ఆ మాత్రం తెలియదా..? కొంచమైనా నాలెడ్జి లేదా ? నీకు అంటూ నేటిజన్స్, వైసీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

“మనసంతా నువ్వే” స్క్రిప్ట్ మహేష్ బాబుకు చేరకుండా కుట్ర చేసింది ఎవరు..?

వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌!

RCB : ఆర్‌సీబీకి కొత్త కోచ్‌.. వారిద్దరిపై వేటు..ఇక కప్ నమ్ దే

Visitors Are Also Reading