Home » వేణు స్వామి మాటకు తిరుగులేదు..ఈ ఏడాది చెప్పిన 2 మాటలు నిజమయ్యాయి..!!

వేణు స్వామి మాటకు తిరుగులేదు..ఈ ఏడాది చెప్పిన 2 మాటలు నిజమయ్యాయి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఏదైనా పని చేయాలి అంటే తప్పనిసరిగా ముహూర్తం చూసుకొని , జ్యోతిష్యుడికి చూపించి ఆ పని చేస్తే కలిసి వస్తుందా లేదా అని అడుగుతాం.. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని కొంతమంది నమ్మితే మరి కొంతమంది తిరస్కరిస్తారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడైన వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు. హీరో హీరోయిన్లు ఇతర నటీనటుల గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని ముందుగానే చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నిజానికి ఆయన చెప్పిన చాలా మాటలు నిజం అవుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఆయన చెప్పిన ఈ రెండు మాటలు నిజమయ్యాయి.. అవేంటో చూద్దామా..

Advertisement

 

ఆయన సమంతాకు నాగచైతన్య పెళ్లి జరిగిన సమయంలోనే వీరు జీవితంలో విడిపోయి విడాకులు తీసుకుంటారని చెప్పారు. కానీ ఆ టైంలో ఎవరూ నమ్మలేదు. తీరా సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. ఆ తర్వాత ఉపాసన మరియు రామ్ చరణ్ లేటుగా తల్లిదండ్రులు అవుతారని చెప్పారు అది కూడా ఆయన చెప్పినట్టే జరిగింది. ఇక 2023లో ప్రభాస్ జాతకం కలిసి రాదు అని చెప్పాడు. అది కూడా నిజమైంది. అలాగే ఒక యంగ్ హీరో చనిపోతాడని చెప్పాడు. ఇంతలోనే తారకరత్న గుండెపోటుతో మరణించడం వేణు స్వామి మాటలకు బలం చేకూరింది.

Advertisement

 

ఇక మరో టాలీవుడ్ స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారని ముందుగానే చెప్పారు. ఆయన అనుకున్నట్టుగానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది త్వరలోనే పెళ్లి కూడా జరగబోతోంది. ఈ విధంగా వేణు స్వామి ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యారు. చాలామంది హీరోయిన్లు సినిమాలలో అవకాశాలు రాక ఆయన వద్దకు వెళ్లి పూజలు చేయించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading