Home » ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు చివరకి ఏమయ్యిందో తెలుసా ?

ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు చివరకి ఏమయ్యిందో తెలుసా ?

by Sravya
Ad

ఈరోజుల్లో ప్రేమ వివాహాలు చాలా కామన్ అయిపోయాయి. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రేమ కారణంగా మోసపోతున్నారు. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒక యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… లక్నోలో ఇది చోటు చేసుకుంది. టాక్సీ డ్రైవర్ వినయ్ ద్వివేది భుజానికి గాయం అవ్వడంతో ఆసుపత్రికి తీసికెళ్ళారు. పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ద్వివేది ఫోన్ ని పరిశీలించిన పోలీసులు ప్రేమ కథ అంతటికి కారణం అని తెలుసుకున్నారు.

Advertisement

వినయ్ ఒక టాక్సీ డ్రైవర్ తనకి పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు తన స్నేహితుడు వికాస్ కుమార్ కూడా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని తెలిసింది. వినయ్ ద్వివేది తనతో సంబంధం ముగించుకోమని చెప్పాడు. వికాస్ ఆ అమ్మాయి కోసం తన స్నేహితుడు అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఇద్దరి స్నేహితుల సహాయాన్ని కోరాడు. వికాస్ కుమార్ తన స్నేహితుడు మహేంద్ర సహాయంతో వినయ్ ద్వివేదిని రైల్వే స్టేషన్ సమీపంలో అటవీ ప్రాంతానికి రప్పించాడు.

Advertisement

నాటు తుపాకీతో కా&ల్పు&లు జరిపాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కడి నుండి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ద్వివేది తన స్నేహితుడికి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఘటన స్థలానికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పోలీసులకి కూడా సమాచారాన్ని ఇచ్చారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ప్రాణాలకి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఇద్దరు ఒకే యువతను ప్రేమించిన కారణంగా ఇది చోటుచేసుకుంది. వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిరంజీవి నాద్సింహ ఈ విషయాన్ని చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading