తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరమే లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎంతో మంది హీరోయిన్లలో సమంత నటన చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అందం, అభినయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది సమంత. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను సంతోషపరుస్తుంది. సమంత ప్రస్తుతం అరగుండుతో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సమంత టాలీవుడ్ లోకి నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేశావే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకులక ముందుకు రాబోతోంది. ఈ తరుణంలోనే సమంతకు సంబంధించి అరగుంటతో ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమంత ఇటీవలే ఓ అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అరగుండుతో దర్శనం ఇవ్వడంతో అసలు ఏం జరిగిందనే ఆందోళనలో అభిమానులున్నారు.
Advertisement
అసలు సమంత వాస్తవంగానే గుండు గీయించుకుందా..? లేదంటే ఎవరైనా సమంత అంటే పడని వారు మార్ఫింగ్ చేసి ఇలా చేశారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ గుండును చూసిన చాలా మంది నెటిజన్లు ఆమె అనారోగ్యం సమస్యల వల్ల ఇలా చేసుకుందా ఏంటి అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అందమైన సమంతను అరగుండులో చూస్తున్న అభిమానులు బాధపడుతున్నారు. మరి ఈ గుండు పై సమంత స్పందిస్తే కానీ అసలు వాస్తవం ఏంటి అనేది తెలియదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు