Home » ‘ఆర్ ఎక్స్ 100’ కాంబోతో మళ్లీ రచ్చ మొదలా?

‘ఆర్ ఎక్స్ 100’ కాంబోతో మళ్లీ రచ్చ మొదలా?

by Bunty
Ad

అజయ్ భూపతి- కార్తికేయ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. రొమాన్స్ పాలల్లో పుష్కలంగా ఉన్నా ఈ సినిమా, హీరోగా కార్తికేయన్యూ నిలబెట్టింది. అయితే ఆ తర్వాత అజయ్ భూపతి చేసినా ‘మహాసముద్రం’ మాత్రం సక్సెస్ కి చాలా దూరంలోనే ఆగిపోయింది.

Advertisement

Advertisement

ఇక ఈ మధ్య కార్తికేయ చేసి నా ‘చావు కబురు చల్లగా’రాజా విక్రమార్క’ సినిమాలో రెండో కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ ఓ సినిమా చేయాలనే ఆలోచన చేశారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను అజయ్ భూపతి రెడీ చేస్తున్నాడని అంటున్నారు.

మరోపక్క, తమిళంలో ‘వలమై’ ఈ సినిమాలో అజిత్ ను ఎదుర్కొనే విలన్ పాత్రలో కార్తికేయ నటించాడు. సంక్రాంతికి ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ఆ సినిమాతో కార్తికేయ కి అక్కడ మంచి గుర్తింపు వస్తుంది కనుక, తెలుగుతో పాటు తమ ఈ సినిమాను తమిళంలో విడుదల చేయాలనే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను జెమిని ఫిలిం సర్క్యూట్ వారు నిర్మిస్తున్న టు టాక్.

Visitors Are Also Reading