Home » 2019తో పోలిస్తే పెరిగిన ఆస్తులు.. మంత్రి రోజా ఆస్తుల పూర్తి వివరాలివే…!

2019తో పోలిస్తే పెరిగిన ఆస్తులు.. మంత్రి రోజా ఆస్తుల పూర్తి వివరాలివే…!

by Sravya
Ad

ఏపీ లో ఎన్నికలకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులను నామినేషన్ తో పాటుగా అఫీడవిట్ రూపంలో ఆస్తులు కేసులు వివరాలని వెల్లడిస్తున్నారు. శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేసిన ఏపీ మంత్రి రోజు ఆస్తులు విలువ కి సంబంధించి నెట్టింట ఒక వార్త వైరల్ అవుతోంది. ఏపీ మంత్రి రోజా ఆస్తులు వివరాలు ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోజా ఒకప్పుడు చాలా మంది టాప్ హీరోల పక్కన అనేక సినిమాల్లో నటించింది. తర్వాత పలు షోల కి జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ఒక పక్క ఇలా షోలు ఇంకో పక్క రాజకీయాలతో రోజా ఫుల్ బిజీగా ఉంటుంటారు.

Advertisement

రోజా తాజాగా ఆమె ఆస్తులు వివరాలను వెల్లడించారు. మంత్రి రోజా చెప్పిన వివరాల ప్రకారం 2019లో ఆమె చరాస్తుల విలువ రూ.2.74 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 4.58 కోట్లకి పెరిగింది 2019 స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉంటే ఇప్పుడు 6.05 కి చేరింది. ఐదేళ్లలో 81 లక్షల రూపాయలు పెరిగాయి. 2019లో ఆమెకి ఆరు కార్లు, ఒక బండి ఉంది వాటి విలువ రూ. 1.08 కోట్లు.

Advertisement

Also read:

Also read:

ప్పుడు 9 కార్లు ఉన్నాయి. వాటి విలువ 1.59 కోట్లు. 2019 నాటి కంటే కార్ల విలువ కూడా కార్ల విలువ ఇప్పుడు బాగా తగ్గింది. ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరున 6.39 ఎకరాల భూమిని కొన్నారు. అలానే ఆమె కి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 39.21 లక్షలు విలువైన చీటీ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ చిట్ లోని ఆమెకి రూ. 32,90,450 విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు. రోజా మీద గత ఎన్నికలప్పుడు నాలుగు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఒకటి కూడా లేదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading