Home » కొంత‌మంది జీవితం నుండి వెళ్లిపోయినా వారి ప్ర‌భావం ఉంటుంది..రేణూదేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్..!

కొంత‌మంది జీవితం నుండి వెళ్లిపోయినా వారి ప్ర‌భావం ఉంటుంది..రేణూదేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్..!

by AJAY
Published: Last Updated on
Ad

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రేణూదేశాయ్ అంటే పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈ అందాల త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా భ‌ద్రి సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఆ సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. అంతే కాకుండా పెళ్లి కాకుండానే డేటింగ్ లో ఉండి ఆ త‌ర‌వాత ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చారు.

Advertisement

ఇక ఆ త‌ర‌వాత వ‌వ‌న్ రేణూదేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నా లెజొనోవాతో తీన్మార్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర‌వాత రేణూదేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. ఇక ప్ర‌స్తుతం రేణూ దేశాయ్ కొడుకు కూతురు తో క‌లిసి పూణేలో ఉంటున్నారు. అయితే రేణూదేశాయ్ విడాకుల సినిమాల్లోకి సైతం రీఎంట్రీ ఇచ్చారు.

Advertisement

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు. అంతే కాకుండా త‌న ఫోటోలు మ‌రియు అకీరా ఆద్య‌ల ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో పాటూ జీవితానికి సంబంధించి ఆస‌క్తిక‌ర పోస్ట్ లు పెడుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా రేణూదేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. త‌న పోస్ట్ లో….కొంత‌మంది జీవితంలోకి అనుకోకుండా వ‌స్తారు..

వేస‌విలో వ‌చ్చే చ‌ల్లని వ‌సంతంలా వ‌స్తారు వారి చూపులు మీ హృదయాల‌ను తాకుతాయి. మీ జీవితంలో నుండి వారు వెళ్లిపోయినా వారి ప్ర‌భావం ఉంటుంది. కానీ వాటిలో చాలా బాధ‌క‌ర‌మైన‌వి కూడా ఉండొచ్చు..కానీ కొందరు మీ జీవితాన్ని మారుస్తారు..మీ క‌ళ్ల‌ను తూడుస్తారు. కాంతిని పంచుతారు మిమ్మ‌ల్ని న‌వ్విస్తారు కూడా అంటూ రేణూదేశాయ్ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.

ALSO READ : న‌టి శ్రీల‌క్షి తండ్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రేంజ్ హీరో అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

Visitors Are Also Reading