Home » హైదరాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్.. ఇద్దర్నీ ఒకేచోట చూసి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

హైదరాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్.. ఇద్దర్నీ ఒకేచోట చూసి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

by Anji
Ad

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్. ఆర్. వీరిద్దరి స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. అప్పుడప్పుడు ఈ ఇద్దరు తారలు ఫ్యామిలీతో కలిసి పండుగలు, బర్త్ పార్టీస్ సెలెబ్రేట్ చేసుకుంటూ అద్భుతమైన క్షణాలను పంచుకుంటారు. అయితే తాజాగా ఈ స్టార్ హీరోలు ఇద్దరూ హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు.

Advertisement

Advertisement

వేర్వేరు ప్రదేశాలకు బయలుదేరిన వీరిద్దరూ ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడంతో.. అక్కడున్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రముఖ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇదే సమయంలో NTR31 చిత్రానికి సంబంధించి ప్రశాంత్ నీల్ తో మీట్ అండ్ గ్రీట్ సెషన్ కోసం బెంగళూరు వెళ్లారు తారక్. చాలా కాలం తర్వాత ఇలా ఇద్దరు అభిమాన హీరోలు ఒకేసారి కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  పెళ్లైన రెండేళ్లకే డైరెక్టర్ క్రిష్ కి విడాకులిచ్చిన భార్య.. కారణం అదేనా ?

Visitors Are Also Reading